వర్మపై కేఏ పాల్ కోడలి ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్వర్మపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి సోమవారం సీసీఎస్ సైబర్ క్రైమ్స్లో ఫిర్యాదు చేశారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా ప్రమోషన్లో భాగంగా తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి వర్మ వాడుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నార…